News

PM Modi AP Tour: ప్రధాని మోదీ చాలా కాలం తర్వాత ఆంధ్రప్రదేశ్‌కి వస్తున్నారు. పైగా చాలా ఎక్కువ సేపు ఇవాళ ఏపీలో ఉంటారు. ఐతే..
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు మరియు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మోదీ ప్రభుత్వం చేపట్టబోతున్న కులగణన సర్వే పై స్పందిస్తూ, ఈ ...
UPI Payments: మనందరం ఏం కొన్నా వెంటనే మొబైల్ తీసి.. యూపీఐ చెల్లింపులు చేస్తున్నాం. ఇతర యాప్స్ ద్వారా మనీ ఇస్తున్నాం. ఐతే.. దీనిపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇది యూపీఐలో చెల్లింపులు జరిపే ...
ఉచిత కరాటే శిక్షణ.. ఈ శిబిరం యువతకు కేవలం క్రీడా శిక్షణ మాత్రమే కాకుండా, మనోధైర్యం, వ్యక్తిత్వ వికాసం వంటి విలువైన గుణాలను ...
శ్రీశైలం దేవస్థానం అధికారులు భక్తులందరినీ ఈ శంకర జయంతి ఉత్సవాలలో పాల్గొని, ఆదిశంకరాచార్యుల ఆశీస్సులు పొందాలని కోరుతున్నారు.
సినిమా పాటలు అంటే చాలా మందికి ఇష్టం అని చెప్పుకోవచ్చు. కాబట్టి వారికి నచ్చిన పాట పెట్టి ఆ పాటకు తగ్గట్టుగా మనం యోగ డాన్స్ ...
మానవ జన్మలో ఇది ఒక అత్యంత ఆధ్యాత్మికమైన శుక్రుతంగా భావిస్తున్నామంటూ అన్నవరం వాసులు పేర్కొంటున్నారు. ఈ సందర్భంగా గణేష్ శర్మకు ...
ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 10 దాటక ముందే బానుడు తన ఉగ్రరూపం దాల్చుతుండడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉమ్మడి వరంగల్ ...
ముంబయిలో జరిగిన *World Audio Visual & Entertainment Summit (WAVES)*లో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ కీలక ప్రసంగం ...
దేశంలోని మావోయిస్టుల కార్యకలాపాలను నిర్మూలించడం, వారి రాజకీయ ప్రభావాన్ని అంతం చేయడమే లక్ష్యంగా ఆపరేషన్ కగార్ కొనసాగుతుంది.
వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం రాజాం పట్టణంలో 1971లో ప్రతిష్టించారు. ప్రత్యేక పూజలు, వివాహాలు, పుట్టినరోజు వేడుకలు, అర్చనలు, ...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నెల్లూరులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.